Header Banner

ప్రజల కథే.. నా ఆత్మకథ.. తొలి ప్రతిని ఆవిష్కరించనున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి!

  Sun Jun 08, 2025 10:22        Politics

తెలుగు ప్రముఖులు, హర్యాణా గవర్నర్, బండారు దత్తాత్రేయ స్వయంగా రాసిన తన  ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉభయతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితో పాటు, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. తొలి పుస్తకాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఆవిష్కరించనున్నట్టు అలయ్-బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి విజయలక్ష్మి తెలిపారు. దత్తాత్రేయ 70 ఏళ్ల జీవితంలోని ప్రతి ప్రధాన ఘట్టాన్ని పుస్తకంలో పొందుపరిచినట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.వీ.రమణలు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నట్టు విజయలక్షి తెలియచేశారు.
 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #bandaru #dattatreya #governor #cm #revanthreddy #chandrababu #hyderabad